రాష్ట్ర ప్రభుత్వం వారిస్తున్న సగం ఫించను నుండే డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి “మనకోసం మనం” ట్రస్టుకు 2000/- విరాళానికీ – రామా యాక్స్ టైలర్స్ వేంకటేశ్వరరావు గారు కార్యకర్తల భద్రత కోసం పంచిన 50 గుడ్డ మాస్కులకూ, పద్మావతి ఆసుపత్రి సిబ్బంది కోసం ఇచ్చిన 50 గుడ్డ మాస్కులకూ ధన్యవాదాలు.
- డా. డి. ఆర్. కె. ప్రసాదు,
సోమవారం – 06/04/2020
చల్లపల్లి.