వలస పోయె శ్రమదానం!
కాసానగరం దగ్గర కాలుష్యం పెరిగిందని
జాతీయపు రహదారికి సౌందర్యం తరిగిందని
30 - 40 మందికి వచ్చిందట పూనకం
వానైనా చీకటైన వలస పోయె శ్రమదానం!