Daily Updates

సాకారం కాబోతున్న స్వచ్చ చల్లపల్లి లక్ష్యం...

మనం స్వచ్చ చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు మొట్టమొదట మనం లక్ష్యంగా పెట్టుకుంది -- గ్రామ పరిశుభ్రత - గ్రామ ప్రజలందరూ ఇంటిలోని చెత్తని తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా గ్రామ పంచాయితీ కి అందజేయాలని - ఒక్క చాక్లెట్ కాగితం పారేయాలన్నా ఇది డంపింగ్ యార్డు దాకా చేరుతోందా లేదా అక్కడ Solid waste management సరిగ్గా జరుగ...

Read More

1941*వ రోజు...

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!  స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1941* వ నాటి శ్రమదాన విశేషాలు. ఈ నాటి బ్రహ్మ ముహూర్తంలో కూడ అలుపెరుగని 28 మంది శ్రమదాతలు నిన్ననే ఎంపి...

Read More

గుత్తికొండ రామారావు గారి విరాళం (04.03.2020)...

  చినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు.     గత సంవత్సరం కూడా వారు ఇలానే 1300/- రూపాయలు విరళంగా ఇచ్చారు.    వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.   డా. దాసరి రామకృష్ణ ప్రసాదు 04.03.2020...

Read More

1940* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!  స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1940* వ నాటి పోరాటాలు.             స్వచ...

Read More

దేసు మాధురి గారి తాత గారి విరాళం (03.03.2020)...

 స్వచ్చ చల్లపల్లి కార్యకర్త దేసు మాధురి గారి తాత గారు కొనకళ్ళ మల్లిఖార్జునరావు గారు (91 సంవత్సరాలు) ఇటీవలె మరణించిన తన భార్య శ్రీమతి 'కొనకళ్ళ కమలాదేవి'(84 సంవత్సరాలు) గారి జ్ఞాపకార్ధం 3,000 రూపాయలను స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం అందించారు. కార్యకర్తలందరి తరపున వీరికి ధన్యవాదములు. దాసరి రామకృష్ణ ప్రసాదు చల్లపల్లి - 03.03.2020....

Read More

1939* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1939* వ నాటి అకుంఠిత దీక్షలు.             నిన్నటి స్వచ్చ సైన్య సమష్టి నిర్ణయానుసారం ఈ వేకువ 3.58 నుండి అవసరార్ధంగా 6.20 (నిర్ణీత పని నిల...

Read More

*నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ*...

 *నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ*              నిన్న ఉదయం పాద యాత్రానంతరం ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యకర్తలు యార్లగడ్డ వీధులలో సంచరించారు.             ఒకప్పుడు చల్లపల్లి గంగులవారిపాలెం రోడ్డు వలె బహిరంగ మల విసర్జనతో దుర్గంధ భూ...

Read More

దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం (02.03.2020)...

 స్వచ్చ చల్లపల్లి కోసం మనకోసం మనం ట్రస్టు కు దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం   రామానగరం కు చెందిన దాసరి వేంకట రమణ గారు తమ కుమారుడు “అను దీప్” వివాహం మార్చ్ 5 వ తేదీన జరగబోవు సందర్భంగా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాల కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు....

Read More

1938* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!    స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1938* వ నాటి అంకితభావం. ...

Read More
<< < ... 224 225 226 227 [228] 229 230 231 232 ... > >>